జర్నలిస్ట్ లకు హెల్త్ ప్రీమియం చెల్లించిన మంత్రి సవిత

63చూసినవారు
జర్నలిస్ట్ లకు హెల్త్ ప్రీమియం చెల్లించిన మంత్రి సవిత
పెనుకొండ పట్టణంలోని మంత్రి కార్యాలయంలో శనివారం పెనుకొండ నియోజకవర్గంలోని అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ కొరకు ప్రీమియం రూ 1250 చొప్పున 42 మందికి రూ 52, 500 నగదును చెల్లించి చలానా కాపీలను మంత్రి సవిత జర్నలిస్ట్ లకు అందజేశారు. కార్యక్రమంలో విలేకరులు శివప్రసాద్, మహేష్ యాదవ్, నవీన్ కుమార్, చంద్రమౌళి, ప్రకాష్ గౌడ్, నారాయణ, మూర్తి, రామాంజనేయులు, మస్తాన్, శివ, రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్