రొద్దంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి సవితమ్మ

60చూసినవారు
రొద్దంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి సవితమ్మ
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో స్వచ్ఛ భారత్ ద్వారా 3 నూతన ట్రాక్టర్లను శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ సవితమ్మ ప్రారంభించారు. అదేవిధంగా రొద్దం మండలం కేంద్రం నుండి కందుకూర్ల పల్లి గ్రామం వరకు 1 కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్