అనకాపల్లిలో ప్రభుత్వ కళాశాల నిర్మించాలని ఆందోళన

71చూసినవారు
అనకాపల్లిలో ప్రభుత్వ కళాశాల నిర్మించాలని ఆందోళన
అనకాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, స్థానిక గాంధీనగర్ లోని ఎస్సీ కాలేజీ హాస్టల్ కు కొత్త భవనాలు నిర్మించాలని, అనకాపల్లి నుండి నర్సీపట్నం తట్టబందకు వెళ్లే బస్సుల సంఖ్య పెంచాలని అనకాపల్లి ఆర్డీవో ఆఫీస్ కు ర్యాలీ గా వెళ్లి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేయడం జరిగింది. ఇన్ చార్జ్ ఏ. వో శ్రీనివాసరావుకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్