పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

78చూసినవారు
పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
శింగనమల మండలం ఆనందరావుపేట గ్రామంలో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి అక్కమ్మ, ఎంపీడీఓ జయలక్ష్మి హాజరయ్యారు. అనంతరం రైతులు సాగుచేసిన పంటలను పరిశీలించారు. రైతులతో అధికారులు సమావేశం నిర్వహించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలనే దానిపై పలు సూచనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్