ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు

63చూసినవారు
ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు
యల్లనూరు మండలంలో ప్రభుత్వం చేపట్టిన 100 రోజులు పనితీరుపై మండల అధికారులు సోమవారం ఇది మంచి ప్రభుత్వంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల అధికారులు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీల వారీగా భాగంగా మండల విద్యాధికారి చంద్రశేఖర్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఇంటి ఇంటింటికీ ప్రతులను అందజేశారు. వంద రోజులలో జరిగిన అభివృద్ధి గురించి క్షుణ్ణంగా వివరించారు.

సంబంధిత పోస్ట్