ఉగాది రోజున ప్రజలకు శుభం కలగాలని

75చూసినవారు
ఉగాది రోజున ప్రజలకు శుభం కలగాలని ఆముదాలవలస మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు. సోమవారం రాత్రి ఆముదాలవలస టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తీపి చేదు కలయికతో ఉగాది పచ్చళ్ళతో కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉగాది జరుపుకోవాలని, పులుపు తీపి చేదు కారం తో కూడిన జీవితం గురించి ఆందోళన విడనాడాలని కోరారు

ట్యాగ్స్ :