రణస్థలంలో వాలంటీర్లకు నియామకపత్రాలు అందజేత

74చూసినవారు
రణస్థలంలో వాలంటీర్లకు నియామకపత్రాలు అందజేత
రణస్థలం మండలంలోని కొండములగాం, సంచాం, పాతర్లపల్లి, రావాడ గ్రామాల్లో నూతనంగా నియమించిన వాలంటీర్లకు మండల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీఓ ఆర్. వి రమణమూర్తి అధ్యక్షతన నియామకపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వీటిని మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్ చేతుల మీదుగా వాలంటీర్లకు అందజేశారు. వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్