11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి తల నరికేసిన మావయ్య

454029చూసినవారు
11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి తల నరికేసిన మావయ్య
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల బాలికను మేనమామ వరసయ్యే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నగరంలో వివిధ ప్రాంతాల్లో బాలిక యొక్క మొండెం, తల భాగాలు పడేశాడు. గత నెల 29 నుంచి బాలిక కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్