వైఎస్ఆర్ సీపీకి మాజీ కేంద్రమంత్రి కృపారాణి రాజీనామా

76చూసినవారు
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కేంద్ర మాజీ మంత్రి డా. కిల్లి కృపారాణి బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ప్రకటించారు. వైసీపీలో తనకి అన్యాయం, అగౌరవం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేశానని కానీ కేంద్ర మంత్రిగా చేసిన తనను ఇంట్లో కూర్చోబెట్టి అన్యాయం చేశారని ఆమె కంటతడి పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్