శ్రీకాకుళం జిల్లా గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త

3649చూసినవారు
శ్రీకాకుళం జిల్లా గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త
శ్రీకాకుళం జిల్లా వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆధార్ సేవలు ఇప్పటి నుండి గ్రామ సచివాలయాలలో అందుబాటులోకి రానుంది, ఆధార్ లో సవరణలు ఇకనుంచి సత్వరమే పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టారు, జిల్లా అంతటా 123 సచివాలయంలో సేవలు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శ్రీకాకుళం జిల్లా జాతీయ బిసి సంఘం అధ్యక్షులు ధవళ శివ రంగబాబు, కళింగ సెల్ జాతీయ అద్యక్షులు సత్తారు రాజశేఖర్ హర్షం వ్యక్తంచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్