వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత (వీడియో)

69చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో వినాయక నిమజ్జన యాత్రలో అల్లరిమూకలు రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అల్లరిమూకలను చెదరగొట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్