అధికారులు రాజకీయ ప్రకటన చేయొద్దు: CBN

66చూసినవారు
అధికారులు రాజకీయ ప్రకటన చేయొద్దు: CBN
అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిధి దాటి రాజకీయ ప్రకటనలు చేస్తున్న కొందరు అధికారులను కట్టడి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. మీడియా ముందు పరిపాలనా అంశాలు మాత్రమే మాట్లాడాలని రాజకీయ అంశాలు నాయకులు చూసుకుంటారని తేల్చి చెప్పినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్