తిరుమలలో రెండో రోజు ధార్మిక సదస్సు

56చూసినవారు
తిరుమలలో రెండో రోజు ధార్మిక సదస్సు
తిరుమలలో రెండో రోజు ధార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని,హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని అన్నారు. స్వామి వారి దయతోనే రెండు సార్లు టీటీడీ ఛైర్మన్, మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిని అయ్యానని తెలిపారు. స్వామీజీలు అందించే సూచనల మేరకు హైందర ధర్మం పరిఢవిల్లేలా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్