టీడీపీ ఎమ్మెల్యే పెద్దమనసు

59చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే పెద్దమనసు
టీడీపీ ఎమ్మెల్యే పెద్ద మనసు చాటుకున్నారు.. తనకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతం, అలవెన్సులు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తానని ప్రకటించారు. ఏడాదిపాటూ వీటిని సీఎం రిలీఫ్ పండ్‌కు అందజేస్తానన్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్