టీడీపీ నేతలకు గవర్నర్ పదవి?

67చూసినవారు
టీడీపీ నేతలకు గవర్నర్ పదవి?
బీజేపీ నుంచి టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుల్లో ఒకరిని గవర్నర్‌గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా మారిన నేపథ్యంలో కీలక పదవులు దక్కుతాయని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్