ఏపీలో ఉద్రిక్తంగా మారిన రాజకీయం

85చూసినవారు
ఏపీలో ఉద్రిక్తంగా మారిన రాజకీయం
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. టీడీపీ, వైసీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. అయితే టీడీపీ నేతలు మాత్రం.. అవన్నీ వైసీపీలోని రెండు వర్గాల మధ్య జరుగుతున్న దాడులు, వైసీపీ నేతలు రెచ్చగొడితే జరుగుతున్న ఘర్షణలు తప్ప.. కౌంటింగ్ అనంతర హింస కాదని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్