పంచాయితీ రాజ్ శాఖలో డబ్బులు లేవు.. పవన్ కీలక వ్యాఖ్యలు

82చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ రాజ్ శాఖలో డబ్బులు లేవని.. వేల కోట్ల అప్పులున్నాయని తెలిపారు. ముందు జీతం తీసుకునే పనిచేద్దాం అనుకున్న.. కానీ ఈ అప్పులు చూశాక జీతం తీసుకోకుండా పని చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్