కాంట్రాక్టర్లకు రూ.1,791 కోట్ల బాకీ

57చూసినవారు
కాంట్రాక్టర్లకు రూ.1,791 కోట్ల బాకీ
రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలకు ఘోరంగా మారిన రోడ్లను కాంట్రాక్టర్లు మరమ్మతు పనులు చేయించారు. వారికి బిల్లులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్‌ కాకుండా కూడా చేసింది. గుంతలు పూడ్చిన కాంట్రాక్టర్లకే రూ.668 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇక రహదారి విస్తరణ పనులు చేసిన కాంట్ట్రాక్టర్ల బాధలైతే వర్ణనాతీతం. వారికి ప్రభుత్వం రూ.1,791 కోట్లు చెల్లించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్