'ఓట్లు చెల్లకపోతే బాధ్యత వారిదే'

76చూసినవారు
'ఓట్లు చెల్లకపోతే బాధ్యత వారిదే'
పోస్టల్ బ్యాలెట్ల అంశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యా నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు చెల్లకపోతే ఆ బాధ్యత ఆర్వోలదేనని అన్నారు. ఉద్యోగుల ఓటు చెల్లుబాటు అయ్యేలా ఈసీ చూడాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సరళతరం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.