రైతులకు అండగా ఉంటాం

73చూసినవారు
సుమారు 20ఏళ్లుగా నరసింగాపురం రైతు సేవా సహకార సంఘం అభివృద్ధి పథంలో నడుస్తోందని మాజీ సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి అన్నారు. శనివారం నరసింగాపురంలోని సింగిల్ విండో బ్యాంకు వద్ద మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధ్యక్షుడిగా వచ్చిన సమయంలో రూ. 3. 5కోట్ల అప్పుల్లో ఉన్న బ్యాంకు నేడు సుమారు రూ. 15కోట్లతో లాభదాయకంగా నడుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్