రోజా గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది: ఎమ్మెల్సీ

85చూసినవారు
రోజా గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గురువారం అన్నారు. ఎన్నికల తర్వాత రోజా యూరప్ వెళ్లి ఎంజాయ్ చేసింది. ఇప్పడు నగరిని విడిచిపెట్టి చెన్నై గెస్ట్ హౌస్లో కూర్చొని చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేస్తోంది. రోజా లాంటి వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజా చేసిన కుంభకోణాలు, కృష్ణపట్నం భూముల్లో దోపిడీ అందరికీ తెలుసని అనురాధ ఫైర్ అయ్యారు.
Job Suitcase

Jobs near you