ఏపీలో వారిపై వరాల జల్లు

70చూసినవారు
ఏపీలో వారిపై వరాల జల్లు
మైనారిటీలపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. సచివాలయంలో నిన్న సీఎం చంద్రబాబు మైనారిటీ సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మసీదుల నిర్వహణకు రూ.5 వేలు, ఇమామ్, మౌజమ్‌లకు నెలకు రూ.10 వేలు, రూ.5 వేల గౌరవ వేతనం హామీని త్వరలో అమలు చేయాలన్నారు. మైనారిటీల ఆర్థిక భరోసా కింద రూ.5 నుంచి రూ.10 లక్షల రాయితీ రుణాలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్