వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ను తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కూడా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో పార్టీ పరాజయానికి కారణాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.