వినాయకుడి ఆశీసులు అందరిపై ఉండాలి - ఎంపీ వేమిరెడ్డి

56చూసినవారు
వినాయకుడి ఆశీసులు అందరిపై ఉండాలి - ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరులో తొలిసారి మాగుంట లేఔట్ లోని లంబోదర గణేష్‌ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు తొలి పూజకు హాజరయ్యారు. నూకరాజు, మదన్ కుమార్ రెడ్డి, చక్రవర్థన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్