వైభవంగా విమానోత్సవం

68చూసినవారు
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్వామివారు విమానోత్సవం సంధర్భంగా వాహనంపై ఊ రేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా ఐరాలకు చెందిన రామకృష్ణ పిళ్ళై కుమారుడు, కె. ఆర్. గణపతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురు ప్రసాద్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్