సత్యవేడు: నారాయణవనంలో పారిశుద్ధ్య పనులు

84చూసినవారు
నారాయణవనం గ్రామపంచాయతీలోని వ్యాపారులు ప్లాస్టిక్ వ్యర్థాలను మురుగు నీటి కాలువలో వేయరాదని పంచాయతీ ఈవో షణ్ముగం కోరారు. చెత్తాచెదారం డ్రైనేజీల్లో వేయడం వల్ల వర్షాకాలంలో గురువారం నిల్వ ఉండి ప్రజల అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్క వ్యాపారి బాధ్యతగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్