ముక్కంటి సన్నిధిలో హైకోర్టు గుజరాత్ న్యాయవాది

82చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ఆదివారం హైకోర్టు ఆఫ్ గుజరాత్ అహ్మదాబాద్ జడ్జి మనోహర్ రాయ్ కుటుంబ సమేతంగా విచ్చేసి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :