మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

50చూసినవారు
మధ్యాహ్న భోజన పథకం పరిశీలన
తడ మండల పరిధిలోని పూడి ప్రాథమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం నిర్వహణను జిల్లా తరల్ కో - ఆర్డినేటర్ సునీల్ శర్మ విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ రావులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పనితీరును తనిఖీలలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే భోజనంను రుచి చూసి విద్యార్థులకు అందించే భోజనము రుచితో పాటు సుచి శుభ్రతతో వండి అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్