అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

63చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన అర్జీలపై ప్రాధాన్యత ఇచ్చి అర్థవంతంగా, నాణ్యతగా పరిష్కారం చూపాలని, స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షిస్తూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్