ఉదయగిరి నియోజకవర్గం లోని పలు మండలాల్లో మారిన వాతావరణం

57చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గం లోని కొండాపురం, వింజమూరు, కలిగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, జలదంకి మండలాల్లో మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘమృతమై కారు మబ్బులను అలుముకుంది. కాగా గత రెండు మూడు రోజుల నుంచి ఆకాశం సాయంత్రం అయ్యేసరికి చీకట్లను కమ్ముకొని సుమారు ఒక గంట సేపు వర్షం పడుతుంది. దీంతో వర్షాధార పంటలు వేసిన రైతులు నిరుస్తాహానికి గురవుతున్నారు. వర్షాలు సమృద్ధిగా పడాలని ఆకాంక్షిస్తున్నారు.