రేపు కూటమి నేతల సమావేశం

58చూసినవారు
రేపు కూటమి నేతల సమావేశం
రేపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు సమావేశం కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి భేటీ కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరు భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఫలితాల వేళ వీళ్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.