ఏలూరులో ‘నిజం గెలవాలి’ యాత్ర

74చూసినవారు
ఏలూరులో ‘నిజం గెలవాలి’ యాత్ర
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం యర్రంపేటలో ‘నిజం గెలవాలి’ యాత్రను నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన చాండ్ర చినకన్నయ్య కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబును 53 రోజులు అన్యాయంగా జైలులో ఉంచారని ఆమె ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు తపించారని నారా భువనేశ్వరి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్