2026 నాటికి కాంగ్రెస్ కనుమరుగవుతుంది: సీఎం

54చూసినవారు
2026 నాటికి కాంగ్రెస్ కనుమరుగవుతుంది: సీఎం
రాహుల్ గాంధీ భవిష్యత్తు అంధకారమైందని, ఆయన అనుచరుల పరిస్థితి కూడా ఇదేనని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సూచించారు. 2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు.. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో ఉన్న మంచి నేతలంతా మన దగ్గరకు వస్తారు.. ఈ పాత పార్టీ 2026 నాటికి కనుమరుగవుతుందని తీవ్ర విమర్శలు చేశారు.

సంబంధిత పోస్ట్