ఓటు హక్కును వినియోగించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి

76చూసినవారు
బొబ్బిలి నియోజకవర్గ ఎన్డిఏ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబినాయన) సోమవారం తన ఓటును బొబ్బిలి పట్నంలో గాంధీ బొమ్మ మున్సిపల్ స్కూల్ వద్ద హక్కును వినియోగించుకున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే ఉద్దేశ్యంతో తన సోదరులు సమేతంగా విచ్చేసి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం తమ విధి అన్నారు.

సంబంధిత పోస్ట్