బొబ్బిలి పండగతో పలు ట్రైన్లు రద్దు

2296చూసినవారు
విజయనగరం జిల్లా బొబ్బిలిలో వెలసిన ఉత్తరాంధ్ర ఆరాధించే దైవం శ్రీ దాడితల్లి అమ్మవారు, సరే పోలమ్మ అమ్మవార్ల పండగ సందర్భంగా బొబ్బిలి ప్రాంతానికి అధిక సంఖ్య లో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో జనసాంద్రత అధికంగా ఉంటుంది. ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల నుండి భక్తులు, చుట్టాలు రావటంతో పలు ట్రైన్ లు రద్దీగా ఉంటున్నాయి.
Job Suitcase

Jobs near you