ఇరగదీసిన నాగార్జున స్పీచ్

57చూసినవారు
జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగర్జున తన పెదనాన్నతో కలిసి చీపురుపల్లిలో మూడు రోడ్లు జంక్షన్ వద్ద బుధవారం స్పీచ్ ఇరగదీశారు. కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ప్రభుత్వం చంద్రబాబునాయుడు ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అని కొనియాడారు. చీపురుపల్లిలో భారీ మెజార్టీతో తన పెదనాన్న కిమిడి కళా వెంకటరావు భారీ మెజార్టీతో గెలుస్తారని జోష్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్