జ్యోత్స్నకు ఘన సన్మానం

80చూసినవారు
జ్యోత్స్నకు ఘన సన్మానం
అభ్యుదయ పాఠశాలలో చదివి పదవ తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనపరచి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన బి. జోష్నను కోమటి పల్లి గ్రామ అన్నపూర్ణ ఆపన్న హస్తం ఆధ్వర్యంలో సోమవారం బొబ్బిలి ఉప విద్యాశాఖాధికారి మోహనరావు చేతుల మీదుగా విద్యా రత్న అవార్డుతో పాటు జ్ఞాపకను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తున్న అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకులను అభినందించారు.

సంబంధిత పోస్ట్