ఆధార్ అప్డేషన్ కేంద్రం పరిశీలన

70చూసినవారు
గంట్యాడ గ్రామ సచివాలయంలో ఏర్పాటుచేసిన ఆధార్ అప్డేషన్ కేంద్రాన్ని ఎంపీడీవో భవాని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈనెల 23 నుండి గంట్యాడ, లక్కీడాం, కొండతామరాపల్లి, నరవ గ్రామ సచివాలయాలలో ఆధార్ అప్డేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గంట్యాడ కేంద్రాన్ని ఎంపీడీవో పరిశీలించారు. ఈ మేరకు సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. గ్రామ కార్యదర్శి వర్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్