గుర్ల తమ్మిరాజుపేటలో ఫీల్డ్ అసిస్టెంట్ పై విచారణ

52చూసినవారు
గుర్ల తమ్మిరాజుపేటలో ఫీల్డ్ అసిస్టెంట్ పై విచారణ
మెంటాడ మండలం గుర్ల తమ్మి రాజుపేట ఫీల్డ్ అసిస్టెంట్ పలు అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు జిల్లా నీటిపారుదల సంస్థ సహాయ సంచాలకులు అరుణశ్రీ(ఏ పి డి )విచారణ జరిపారు. శుక్రవారం మెంటాడ మండలంలోని గుర్లతమ్మిరాజుపేట గ్రామానికి జేఈ దుర్గాప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠ, ఏపివో చిన్నప్పయ్య, ఈవోపీఆర్డీ విమల కుమారి తదితరులతో కలిసి గ్రామంలోని సచివాలయానికి చేరుకుని గ్రామస్తులతో విచారణ జరిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్