మధు ఎలక్ట్రానిక్స్ లో చోరీ

53చూసినవారు
మధు ఎలక్ట్రానిక్స్ లో చోరీ
గజపతినగరం మండలంలోని పురిటిపెంట న్యూకాలనీలో గల మధు ఎలక్ట్రానిక్స్ లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. షాపు యజమాని ముద్రగడ గౌరీశంకరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాపులో గల 90 వేల రూపాయలు విలువైన రెండు ఉంగరాలుతో పాటు పరసులోని పదివేల రూపాయలు నగదును అపహరించకపోయారని చెప్పారు. అందిన సమాచారం మేరకు గజపతినగరం సీఐ ప్రభాకర్, ఎస్. ఐ మహేష్ లు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్