కొనిసి గ్రామంలో గ్రామ సందర్శన

82చూసినవారు
కొనిసి గ్రామంలో గ్రామ సందర్శన
గజపతినగరం మండలంలోని కొనిసి గ్రామంలో గురువారం ఇంచార్జ్ మండల ప్రత్యేక అధికారి ఎస్ రామమూర్తి పర్యవేక్షణలో జరిగింది. స్మశాన వాటిక వద్ద బోరుబావి ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కేంద్రం వద్ద ట్యాంకు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, ఎంపీడీవో జయంతి ప్రసాద్, ఇంచార్జ్ ఈవోపీఆర్డి పప్పు సుదర్శనం, సిడిపిఓ నాగమణి, ఏపీఎం జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్