బీ.జె.పురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

84చూసినవారు
బీ.జె.పురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
జియ్యమ్మవలస మండలం బీ. జె. పురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీ. జే. పీ. నాయకులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు 3000 పెన్షన్ 4000 పెంచారన్నారు. అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ఏరియర్స్ గా ఒక్కొక్క నెలకి ₹1000 మొత్తంగా 7000 రూపాయలు అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్