పివిటిజి విద్యార్థికి ఆర్థిక సహాయం

67చూసినవారు
పివిటిజి విద్యార్థికి ఆర్థిక సహాయం
కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న కురుపాం మండలం చింతమాను గూడకు గ్రామానికి చెందిన మండంగి సోనియా అనే బాలికకు ఐటిడిఏ నుండి రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అందించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక సమక్షంలో చెక్కును సోనియాకు అందజేశారు.

సంబంధిత పోస్ట్