నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేపట్టిన ఎమ్మెల్యే

1869చూసినవారు
గుమ్మలక్ష్మీపురం మండలం కానసింగి గ్రామానికి 85 లక్షలతో 1 కిలోమీటర్ మేర నూతనంగా చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి బుధవారం శంకుస్థాపన చేశారు. రోడ్లు, మౌలిక వసతులు పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. ఐటిడిఎ నిధులతో రోడ్డు పనులను చేపడుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. తమ గ్రామానికి రోడ్డు పనులు ప్రారంభంకావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్