టిడిపి కండువాలు కప్పుకున్న గిరిజనులు

57చూసినవారు
టిడిపి కండువాలు కప్పుకున్న గిరిజనులు
గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి, కొత్తగూడ, నేరేడుమానుగూడ, గాజుల గూడ గ్రామాలకు చెందిన పలు కుటుంబాలు టీడీపీ, జనసేన కండువాలను వేసుకున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని జగదీశ్వరి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మల్లేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్