యువగళం పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర

692చూసినవారు
యువగళం పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర
నెల్లిమర్ల నగరపంచాయతిలో జరజాపుపేటలో నారాలోకేష్ యువగళం పాదయాత్ర 2000కి.మీ పూర్తైన శుభసందర్బంగా సంఘీభావంగా మొయిద జంక్షన్ నుండి జరజాపుపేట వరకు నెల్లిమర్ల నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో దిగ్విజయంగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహంతి చిన్నంనాయుడు,సువ్వాడ రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్