పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జయకృష్ణ

83చూసినవారు
పాలకొండ నియోజకవర్గం పాలకొండ, సీతంపేట మండలం వలగెడ్డ, ఏజెన్సీ గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా తొలి విడత పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛనను లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మొదటి నెలలోనే అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్