అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

76చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దనవలస గ్రామంలో మంగళవారం అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న 250 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఆండ్ర సబ్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపారు. పట్టుకున్న 9,000 కిలోల పీడీయస్ బియ్యాన్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు తదుపరి చర్యల నిమిత్తం అప్పగించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్