వాలంటీర్లకు వందన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి

566చూసినవారు
మెంటాడ మండల కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర ముఖ్య అతిథిగా హాజరై వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకు వచ్చి ప్రజలకు నేరుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. వాలంటీర్ల సేవలు గుర్తించి వారికి సేవా పురస్కారాలు అందిస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్