సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు

54చూసినవారు
మెంటాడ మండలం సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితోనే మండల అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. శనివారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన నాలుగున్నరేళ్లుగా అన్నివర్గాలకు మేలు జరిగేలా అర్హతే ప్రామాణికంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, వైస్ ఎంపీపీ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్